Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా 15 వేల కోవిడ్ కేసులు - దేశంలో 90 వేలు - ఫోర్త్ వేవ్ తప్పదా?

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (13:41 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుంది. దీంతో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 90 వేలు దాటిపోయాయి.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో గత 24 గంటల్లో మొత్తం 15940 కేసులు కొత్తగా నమోదు కాగా, వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే సగానికిపైగా కేసులు ఉంటున్నాయి. ఇక క్రియాశీల కేసులు భారీగా పెరుగుతూ 90 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. 
 
24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 3,63,103 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొత్తగా నమోదైన కేసులు 15,940 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 4205, కేరళలో 3,981 కేసులు ఉన్నాయి. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉంది. అలాగే, 20 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,974కు చేరుకుంది. అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి  సంఖ్య 12425గా ఉంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసు సంఖ్య 91,779గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments