Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (09:50 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత మంగళవారం 8 వేలకు తగ్గిన ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం 12 వేలుగా నమోదయ్యాయి. శుక్రవారం ఈ కేసుల సంఖ్య 15,754కు చేరాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,14,618కి చేరగా, ఇందులో 4,36,85,535 మందికి బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,253 మంది కరోనా వైరస్‌కు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,01,830 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
గత 24 గంటల్లో 47 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతి చెందగా, 15,220 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసుల యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం మరణాలు, 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 209.27 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments