Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 90 వేలకు తగ్గిన కరోనా క్రియాశీలక కేసులు

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (11:11 IST)
దేశంలో కొత్తగా మరో 10256 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో క్రియాశీలక కేసులు సంఖ్య 90 వేలకు తగ్గింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 4,22,322 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, మొత్తం 10256 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అలాగే, మరో 13 మంది వరకు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
గడిచిన 24 గంటల్లో 4,22,322 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 10,256 కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న 68 మంది మృతి చెందారు. వీటిలో 29 మరణాలు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకూ చోటుచేసుకున్న మొత్తం మరణాల సంఖ్య 5,27,556కు చేరింది.
 
గడిచిన 24 గంటల్లో 13,528 మంది కోలుకోగా.. ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.37 కోట్లు (98.61%) దాటింది. ఇక క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా క్షీణిస్తూ 90,707(0.20%)కు చేరింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ద్వారా నిన్న 31,60,292 టీకాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకూ అందించిన మొత్తం డోసుల సంఖ్య 211 కోట్లు దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments