Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా.. 24 గంటల్లో 5,676 కొత్త కేసులు

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (13:03 IST)
భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడం ప్రారంభించింది. రోజూ ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 
 
గత 24 గంటల్లో భారతదేశం అంతటా 5,676 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 37,093కి పెరిగింది. 
 
విమానాశ్రయాలు- రైల్వే స్టేషన్‌లతో సహా అనేక ప్రాంతాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments