Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా.. 24 గంటల్లో 5,676 కొత్త కేసులు

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (13:03 IST)
భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడం ప్రారంభించింది. రోజూ ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 
 
గత 24 గంటల్లో భారతదేశం అంతటా 5,676 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 37,093కి పెరిగింది. 
 
విమానాశ్రయాలు- రైల్వే స్టేషన్‌లతో సహా అనేక ప్రాంతాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments