Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలం.. కరోనా అలెర్ట్.. దేశంలో కఠిన చర్యలు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:21 IST)
చలికాలం కావడంతో భారత్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం సంప్రదింపులు జరపనుంది. 
 
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో, జపాన్, అమెరికా, చైనా, కొరియా, బ్రెజిల్‌తో సహా దేశాల్లో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగిందని గుర్తు చేశారు. కరోనా బారిన పడిన వ్యక్తుల నమూనాలను జన్యు ప్రయోగశాలలకు పంపే పనిని ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. దీని ద్వారా కరోనా రకాలను గుర్తించవచ్చని తెలిపింది. 
 
ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ధృవీకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా కరోనా నివారణ చర్యలు చురుకుగా నిర్వహించాలని సూచించారు. మరోవైపు ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా సీనియర్‌ అధికారులు, నిపుణులతో బుధవారం సంప్రదింపులు జరుపనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments