Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో వ్యక్తి జంప్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:15 IST)
కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో ఓ వ్యక్తి జంప్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఒంటరిగా వున్న మహిళపై స్నాచర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో చోటుచేసుకుంది. కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 2లోని ఓం శ్రీ సాయి నిలయంపై పోర్షన్ లో వెంకట యజ్ఞ కుమార్ అనే మహిళ వుంటోంది. 
 
ఒంటరిగా వున్న ఈ మహిళపై చైన్ స్నాచర్ దాడి చేశాడు.  కంట్లో స్ప్రే కొట్టి మెడలో వున్న బంగారు గొలుసును దోచుకెళ్లాడు. సమాచారం అందుకున్న క్రైమ్ అడిషనల్ డీసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంకా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments