Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో వ్యక్తి జంప్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:15 IST)
కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో ఓ వ్యక్తి జంప్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఒంటరిగా వున్న మహిళపై స్నాచర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో చోటుచేసుకుంది. కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 2లోని ఓం శ్రీ సాయి నిలయంపై పోర్షన్ లో వెంకట యజ్ఞ కుమార్ అనే మహిళ వుంటోంది. 
 
ఒంటరిగా వున్న ఈ మహిళపై చైన్ స్నాచర్ దాడి చేశాడు.  కంట్లో స్ప్రే కొట్టి మెడలో వున్న బంగారు గొలుసును దోచుకెళ్లాడు. సమాచారం అందుకున్న క్రైమ్ అడిషనల్ డీసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంకా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments