Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో వ్యక్తి జంప్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:15 IST)
కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో ఓ వ్యక్తి జంప్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఒంటరిగా వున్న మహిళపై స్నాచర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో చోటుచేసుకుంది. కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 2లోని ఓం శ్రీ సాయి నిలయంపై పోర్షన్ లో వెంకట యజ్ఞ కుమార్ అనే మహిళ వుంటోంది. 
 
ఒంటరిగా వున్న ఈ మహిళపై చైన్ స్నాచర్ దాడి చేశాడు.  కంట్లో స్ప్రే కొట్టి మెడలో వున్న బంగారు గొలుసును దోచుకెళ్లాడు. సమాచారం అందుకున్న క్రైమ్ అడిషనల్ డీసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంకా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments