Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు టీకా.. డిసెంబర్ నాటికి 10 కోట్ల డోసులు.. భారత్‌లోనే..?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (12:23 IST)
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. చలికాలం రావడంతో కరోనాకు రెక్కలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో నాలుగు రకాల కరోనా వ్యాక్సిన్‌లు ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు.
 
ఇందులో భాగంగా ఆక్స్ ఫర్డ్-సీరం ఇన్స్టిట్యూట్ కలిసి డెవలప్ చేస్తున్న కోవిషీల్డ్ టీకా మూడోదశ ట్రయల్స్‌లో ఉంది. ఫలితాలను బట్టి డిసెంబర్‌లో టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఉత్పత్తి ప్రారంభిస్తారు. డిసెంబర్ చివరి వరకు 10 కోట్ల డోసులు అందుబాటులో ఉంచేలా సీరం ఇన్స్టిట్యూట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ 10 కోట్ల డోసులను ఇండియాలోనే వినియోగిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments