Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో కొత్తగా 41 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 22 జులై 2021 (09:46 IST)
దేశంలో కొత్తగా మరో 41 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో తెలిపింది. 
 
అలాగే, తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,57,720కు పెరిగింది. మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 4,18,987 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఇకోపోతే, ప్రస్తుతం దేశంలో 4,09,394 యాక్టివ్‌ కేసులు ఉండగా, వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 41,78,51,151 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో క్రియాశీల కేసులు 1.31 శాతం ఉన్నాయని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.41శాతంగా ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments