కరోనాతో శవాలదిబ్బగా మారిన గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ మార్చురీ

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (19:53 IST)
గుంటూరు జిల్లాను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. రోజురోజుకి మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. గుంటూరు జీజీహెచ్ లోని మార్చురీ కరోనా మృతదేహాలతో నిండి పోయింది. కరోనాతో చనిపోయిన వారిని తీసుకెళ్లేందుకు బంధువులు భయపడుతున్నా రు. దీంతో జీజీహెచ్ మార్చురీ శవాల దిబ్బగా మారింది.
 
జీజీహెచ్ మార్చురీలో 30 మృత దేహాలు భద్రపరిచే అవకాశమున్నది. కానీ ప్రస్తుతం మార్చురీలో 54 మృతదేహాలున్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు వందకు పైగా కరోనా వైరస్‌కు బలయ్యారు. కరోనాతో చనిపోయిన కుటుంబ సభ్యులు సైతం క్వారంటైన్, కోవిడ్ సెంటర్ ఆస్పత్రులలో ఉంటున్నారు. మరోవైపు కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలో పాల్గొన్నవారికి కరోనా సోకింది.
 
దీంతో కరోనాతో మృతదేహాలను స్వీకరించడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. కరోనా మృతదేహాల అంత్యక్రియలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం గట్టి చర్యలను తీసుకుంటున్నది. దీంతో కరోనా మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించిన చర్యలను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు జీజీహెచ్ సూపరిండెంట్ సుధాకర్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments