Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 30వ తేదీన నాసా అంగారకుడి యాత్ర

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (19:47 IST)
NASA
అంగారకుడిపై ఇప్పటికే ఎనిమిది సార్లు విజయం సాధించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా).. తాజాగా ఈ నెల 30వ తేదీన అంగారకుడి యాత్రకు మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ నెల 30న మరో రోవర్​ను అంగారకుడి వద్దకు పంపనుంది. అంగారకుడిపై ఇప్పటి వరకు జరిపిన ప్రయోగాల్లో ఈ 'పెర్​సీవరెన్స్​' అతిపెద్దదని, అత్యంత మేధస్సు కలిగినదని నాసా పేర్కొంది.
 
ఈ రోవర్​ ల్యాండింగ్​ కోసం అత్యాధునిక సాంకేతికతను నాసా వినియోగించింది. ఇతర ప్రాజెక్టులతో పోల్చితే.. అంగారకుడిపై చిత్రాలు తీయడానికి, ధ్వనిని రికార్డు చేయడానికి ఇందులోనే ఎక్కువ కెమెరాలు, మైక్రోఫోన్లు అమర్చింది.
 
గ్రహంపై ఉన్న రాళ్లను సేకరించే ట్యూబులు కూడా అత్యంత శుభ్రమైనవని నాసా వెల్లడించింది. ఇతర స్పేస్​క్రాఫ్ట్​ల లాగే పర్​సర్వెన్స్​ కూడా 300మిలియన్​ మైళ్లుకన్నా ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడిపై అడుగుపెట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆరు చక్రాల పెర్​సీవరెన్స్​.. నాసా ప్రతిష్టాత్మక 'క్యూరియాసిటీ' రోవర్​తో పోలి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments