Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరెంట్స్ ఫోన్ తీసుకెళ్లారని ఆత్మహత్య చేసుకున్న బాలిక

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (19:36 IST)
ప్రస్తుత మోడ్రన్ యుగంలో మొబైల్ ఫోన్ మన జీవితాల్లో ఓ భాగమైపోయింది. యువతరానికైతే ఇది లేకపోతే పొద్దే గడవటంలేదు. మొబైల్ ఓ వ్యసనంలా మారింది. ఎంతలా అంటే ఇది లేకపోతే ప్రాణం తీసుకునేంతలా.
 
తాజాగా హైదరాబాద్‌లో రాచకొండకమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటనే దీనికి ఉదాహరణ. నగరానికి చెందిన ఓ 15ఏళ్ల బాలిక ఎప్పుడూ చేతిలో మొబైల్ పట్టుకొని, ఏవో వీడియోలు చూస్తూ ఉంటోంది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఈ వ్యసనం నుంచి కుమార్తెను దూరం చేయాలనుకున్నారు. అంతే, ఆమె ఫోన్ వాళ్లు తీసేసుకున్నారు.
 
ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లారు. వారు ఇంటికి తిరిగొచ్చే సరికే ఆ బాలిక ఉరేసుకొని కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments