Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ - మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (12:52 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు కరోనా వైరస్ సోకింది. తేలికపాటి లక్షణాలు ఉండటంతో ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 
 
"నాకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఈ రోజు పరీక్ష చేయించుకున్నాను. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. తనను కలిసిన ప్రతి ఒక్కరూ స్వయంగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. స్టే సేఫ్" అని గంభీర్ ట్వీట్ చేశారు. మరోవైపు తనతో కాంటాక్ట్ అయినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments