Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ - మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (12:52 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు కరోనా వైరస్ సోకింది. తేలికపాటి లక్షణాలు ఉండటంతో ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 
 
"నాకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఈ రోజు పరీక్ష చేయించుకున్నాను. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. తనను కలిసిన ప్రతి ఒక్కరూ స్వయంగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. స్టే సేఫ్" అని గంభీర్ ట్వీట్ చేశారు. మరోవైపు తనతో కాంటాక్ట్ అయినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments