Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్, వైద్యులు జె.ఎన్ పాండేను పొట్టనబెట్టుకున్న కరోనా

Webdunia
శనివారం, 23 మే 2020 (19:26 IST)
కరోనా వైరస్ మరో ప్రఖ్యాత వైద్యుడిని పొట్టనబెట్టుకుంది. ఎయిమ్స్‌ ఢిల్లీ డైరెక్టర్‌, ప్రపంచ ప్రఖ్యాత పల్మనాలజిస్ట్‌, డాక్టర్‌ జేఎన్‌ పాండే కరోన వైరస్‌ సోకడంతో కన్నుమూశారు.
 
ఎయిమ్స్‌లో మెడిసన్‌ విభాగానికి ఆయన హెడ్‌గా కూడా పనిచేశారు. ఢిల్లీలో ఊపిరితిత్తులకు సంబంధించి ఏ అంశమైనా డాక్టర్‌ జేఎన్‌ పాండేదే తుది మాట. వ్యాధిని పసిగట్టడంలో ఆయనకు మించినవారు లేరంటారు. అంతటి నిష్ణాతులైన పాండే కరోనాతో మృతి చెందడంపై సహచర డాక్టర్లు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments