ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్, వైద్యులు జె.ఎన్ పాండేను పొట్టనబెట్టుకున్న కరోనా

Webdunia
శనివారం, 23 మే 2020 (19:26 IST)
కరోనా వైరస్ మరో ప్రఖ్యాత వైద్యుడిని పొట్టనబెట్టుకుంది. ఎయిమ్స్‌ ఢిల్లీ డైరెక్టర్‌, ప్రపంచ ప్రఖ్యాత పల్మనాలజిస్ట్‌, డాక్టర్‌ జేఎన్‌ పాండే కరోన వైరస్‌ సోకడంతో కన్నుమూశారు.
 
ఎయిమ్స్‌లో మెడిసన్‌ విభాగానికి ఆయన హెడ్‌గా కూడా పనిచేశారు. ఢిల్లీలో ఊపిరితిత్తులకు సంబంధించి ఏ అంశమైనా డాక్టర్‌ జేఎన్‌ పాండేదే తుది మాట. వ్యాధిని పసిగట్టడంలో ఆయనకు మించినవారు లేరంటారు. అంతటి నిష్ణాతులైన పాండే కరోనాతో మృతి చెందడంపై సహచర డాక్టర్లు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments