Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్, వైద్యులు జె.ఎన్ పాండేను పొట్టనబెట్టుకున్న కరోనా

Webdunia
శనివారం, 23 మే 2020 (19:26 IST)
కరోనా వైరస్ మరో ప్రఖ్యాత వైద్యుడిని పొట్టనబెట్టుకుంది. ఎయిమ్స్‌ ఢిల్లీ డైరెక్టర్‌, ప్రపంచ ప్రఖ్యాత పల్మనాలజిస్ట్‌, డాక్టర్‌ జేఎన్‌ పాండే కరోన వైరస్‌ సోకడంతో కన్నుమూశారు.
 
ఎయిమ్స్‌లో మెడిసన్‌ విభాగానికి ఆయన హెడ్‌గా కూడా పనిచేశారు. ఢిల్లీలో ఊపిరితిత్తులకు సంబంధించి ఏ అంశమైనా డాక్టర్‌ జేఎన్‌ పాండేదే తుది మాట. వ్యాధిని పసిగట్టడంలో ఆయనకు మించినవారు లేరంటారు. అంతటి నిష్ణాతులైన పాండే కరోనాతో మృతి చెందడంపై సహచర డాక్టర్లు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments