Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోతే గుండెపోటు అని సర్టిఫికేట్ ఇచ్చారు, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (11:00 IST)
ముంబైలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వ్యాధితో ఓ వ్యక్తి మరణిస్తే ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడని సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ముంబైలోని కుర్లాలోని హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీరా విషయం బయటకు రావడంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పప్పు ఖాన్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల కుర్లాలోని న్యూ నూర్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటుండగానే అతడు కరోనాతో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబం వద్ద డబ్బులు కట్టించుకొని గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ఇంటికి పంపించారు. 
 
అనుమానంతో వ్యాధి లక్షణాలను పరిశీలించగా అతనికి కరోనా అని తేలింది. దీంతో వైద్యులు సరిగా పరీక్షలు చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం బయటకు రాగానే మృతుని కుటుంబ సభ్యులు తాము ఉంటున్న ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్లినట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments