Webdunia - Bharat's app for daily news and videos

Install App

నౌకలో కరోనా.. 800 మందికి కోవిడ్ పాజిటివ్.. ఎక్కడ?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (16:56 IST)
Ship
కరోనా పలు దేశాల్లో మాత్రం కోరలు చాస్తోంది. తాజాగా న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న నౌకలో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూశాయి. అందులో మొత్తం 4,600 మంది ప్రయాణీస్తుండగా, 800 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆ నౌకను కరోనా ప్రోటోకాల్‌ను అమలు చేస్తామని కంపెనీ ప్రెసిడెంట్ మార్గరెట్ ఫిట్జెరాల్డ్ తెలిపారు. 
 
ఆస్ట్రేలియాలో సిడ్నీలో కోవిడ్ -19తో సుమారు 800 మంది ప్రయాణీకులతో కూడిన హాలిడే క్రూయిజ్ షిప్ డాక్ చేయబడింది. ఈ ప్రయాణీకులతో ఐదుగురికి ఒకరి కోవిడ్ వుందని నిర్ధారించారు. 
 
గతంలో 2020 ప్రారంభంలో రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ కోవిడ్ వ్యాప్తిని గుర్తు చేస్తుంది. అప్పుడు 900 మందికిపైగా కరోనా పాజిటివ్ రాగా, 28 మంది మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments