Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ బుసలు కొడుతున్న కరోనా వైరస్

Webdunia
బుధవారం, 20 జులై 2022 (14:19 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ బుసలు కొడుతోంది. మన దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలను దాటేశాయి. గత రెండు రోజులుగా నమోదైన కేసులతో పోల్చుకుంటే ఈ కేసు పెరుగదలతో చాలా వృద్ధి కనిపించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు గడిచిన 24 గంటల్లో 20,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అంతకుముందు రోజు మాత్రం 15 వేలుగా ఉన్న ఈ కేసులో ఒక్కసారిగా ఐదు వేలు పెరిగిపోయాయి. అలాగే, ఈ వైరస్ నుంచి 18517 మంది కోలుకున్నారు. మరో 40 మంది చనిపోయారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,654గా ఉంది. అలాగే, యూరప్ వంటి ప్రపంచ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో ఇక్కడ లాక్డౌన్ విధించే దిశగా పాలకులు ఆలోచనలు ఉన్నాయి. 
 
మరోవైపు, దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కేరళలో రెండు కేసులు వెలుగు చూశాయి. అలాగే, విజయవాడలో మరో కేసు వెలుగు చూసినట్టు వార్తలు వచ్చినప్పటికీ, ఈ వార్తల్లో నిజం లేదని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తేల్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments