తగ్గిన కోవిడ్ కేసులు - పెరిగిన మరణాలు

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోతున్నాయి. అయితే, మరణాలు మాత్రం తగ్గడ లేదు. గడిచిన 24 గంటల్లో 1241 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో కొత్తగా 67,084 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 4.4 శాతంగా ఉంది. దేశంలో 7,90,789 మంది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా హోం, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే, గడిచిన 24 గంటల్లో 1,67,882 మంది కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments