Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటలూ మృతదేహాలను..?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:35 IST)
చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇంకా చైనాలో ఇప్పటివరకు 5,327 మంది కొవిడ్‌తో మరణించారని అధికారిక వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్ లోనే రోజుల వ్యవధిలో 2700 మంది మరణించినట్లు హాంకాంగ్ మీడియా చెప్తోంది. 
 
ఇకపోతే.. చైనాలో రోగులతో నిండిపోయిన ఓ ఆసుపత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తేశాక దేశంలో కరోనా వైరస్ ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నా జిన్ పింగ్ సర్కారు పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే రోజుకు సుమారు 200 వందల మృతదేహాలను తీసుకువస్తున్నారని.. పని ఒత్తిడి పెరిగిందని.. రోజులో 24 గంటలూ మృతదేహాలను కాలుస్తున్నామని అక్కడ వైద్య సిబ్బంది చెప్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments