Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గిపోయిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (10:54 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 142 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గత 24 గంటల్లో కరోనా నుంచి 14,947 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,151 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. 
 
అదేవిధంగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,23,53,620గా ఉంది. కరోనా వైరస్ పాజిటివ్ రేటు 0.74 శాతంగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 178.02 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబుతో నాన్ డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్న రాజమౌళి!!

రాత్రిపూట పిల్లలను సినిమాలకు అనుతించరాదు.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!!

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

నిర్మాణంలోకి వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ - కిరణ్ అబ్బవరం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments