Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో డెల్టా ప్లస్ కేసు: పీహెచ్సీ సిబ్బందికి పాజిటివ్

Webdunia
గురువారం, 1 జులై 2021 (13:45 IST)
ఏపీలో డెల్టా ప్లస్ కేసులు బయట పడుతున్నాయి. ఇటీవల తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు కలకలం రేపగా.. తాజాగా ఏపీలో మరో డెల్టా ప్లస్ కేసు నమోదైంది. విశాఖలో తొలి డెల్టా ప్లస్ వెలుగు చూసింది. 
 
జీవీఎంసీ జోన్1 విశాఖపట్నం జిల్లా మధురవాడ వాంబేకాలనీలో డెల్టా ప్లస్ మొదటి కేసు నమోదైంది. మధురవాడ పి.హెచ్.సి. పరిధిలోని డోర్ నెంబర్ 20A/gf-3 నివాసి పాడి. మేరీ (51)కు పీహెచ్‌సీ సిబ్బంది టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది.
 
సిబ్బంది శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ఒక ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ సిబ్బంది డెల్టా ప్లస్ కేసుగా నిర్ధారించారు. వైద్య సిబ్బంది వాలంటీర్ల సహాయంతో చుట్టు పక్కల ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. బారికేడ్లతో పరిసర ప్రాంతాలను మూసివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments