Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో డెల్టా ప్లస్ కేసు: పీహెచ్సీ సిబ్బందికి పాజిటివ్

Webdunia
గురువారం, 1 జులై 2021 (13:45 IST)
ఏపీలో డెల్టా ప్లస్ కేసులు బయట పడుతున్నాయి. ఇటీవల తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు కలకలం రేపగా.. తాజాగా ఏపీలో మరో డెల్టా ప్లస్ కేసు నమోదైంది. విశాఖలో తొలి డెల్టా ప్లస్ వెలుగు చూసింది. 
 
జీవీఎంసీ జోన్1 విశాఖపట్నం జిల్లా మధురవాడ వాంబేకాలనీలో డెల్టా ప్లస్ మొదటి కేసు నమోదైంది. మధురవాడ పి.హెచ్.సి. పరిధిలోని డోర్ నెంబర్ 20A/gf-3 నివాసి పాడి. మేరీ (51)కు పీహెచ్‌సీ సిబ్బంది టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది.
 
సిబ్బంది శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ఒక ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ సిబ్బంది డెల్టా ప్లస్ కేసుగా నిర్ధారించారు. వైద్య సిబ్బంది వాలంటీర్ల సహాయంతో చుట్టు పక్కల ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. బారికేడ్లతో పరిసర ప్రాంతాలను మూసివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments