Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ 19: ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు, వినాయక చవితి ఊరేగింపులు వద్దు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (19:53 IST)
పండుగల సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో ఏపీలో ఎలాంటి సడలింపు లేకుండా కరోనా నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు.
 
వినాయక చవితి సందర్భంగా ఊరేగింపులను నివారించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. పండుగను వారివారి ఇళ్లలో పాటించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే పెళ్లిళ్లు, బహిరంగ సభలు నిర్దేశించిన నిబంధనలకు లోబడి మాత్రమే నిర్వహించుకోవాలని తెలిపారు.
 
అన్ని విద్యా సంస్థలు మరియు బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ ప్రోటోకాల్‌లు పాటించేలా చూడాలని జగన్ అధికారులను కోరారు. టీకా విషయానికొస్తే, వైరస్‌ బారిన పడిన వారిపై కోవిడ్ అనంతర ప్రభావాలను మరియు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకిన వ్యక్తులపై వాటి ప్రభావాలను అధ్యయనం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments