Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagananna Vidya Deevena డబ్బు తల్లుల ఖాతాల్లో కాదు కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాల్లోకి...

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (19:16 IST)
జగనన్న విద్యా దీవెన పథకం కింద జగన్ సర్కారు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజును నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డబ్బును కొంతమంది కళాశాలలకు సక్రమంగా కడుతుండగా మరికొందరు సొంత ఖర్చులకు వాడుకుని విద్యార్థుల ఫీజులు కట్టకుండా తాత్సారం చేస్తున్నారు.
 
ఫీజు విషయమై కాలేజీ యాజమాన్యాలు ఏమీ చేయలేని స్థితి నెలకొనడంతో దీనిపై న్యాయవాది హైకోర్టులో పిటీషన్ వేసారు. విద్యార్థులకు అందిస్తున్న ఫీజును తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాల్లో వేయాలని విజ్ఞప్తి చేసారు.
 
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, విద్యా దీవెన డబ్బును నేరుగా కాలేజీ విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఖాతాల్లో వేయాలని ఆదేశించింది. దీనితో ఇక తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ కాదు. మరి ఈ తీర్పుపై జగన్ సర్కార్ మళ్లీ అప్పీల్ చేస్తుందా లేదా చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments