Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో 41 రోజుల పాటు క‌రోనా!

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (22:26 IST)
కరోనాపై తాజాగా షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. మృతదేహంలో కరోనా ఎంతకాలం వుంటుందనే దానిపై జరిపిన పరిశోధనలో.. షాకిచ్చే న్యూస్ తెలిసింది. క‌రోనాతో మృతి చెందిన ఓ వ్య‌క్తి శ‌రీరానికి 41 రోజుల‌పాటు 28 సార్లు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 41 రోజుల‌పాటు మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా ఉన్న‌ట్టుగా ప‌రిశోధ‌కులు నిర్ధారించారు.
 
41 రోజుల‌పాటు త‌రువాత డెడ్‌బాడీని ఖ‌న‌నం చేయ‌డంతో నిర్ధార‌ణ పరీక్ష‌లు చేయ‌డానికి అవ‌కాశం లేక‌పోయింది. అయితే, మృతి చెందిన వ్య‌క్తి నుంచి క‌రోనా ఇత‌రుల‌కు సోకుతుంద‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఆధారాలు లేవు. 
 
గ‌తంలో మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా వైర‌స్ 35 గంట‌ల‌కు మించి జీవించి ఉండ‌లేద‌ని తేల‌గా, ఇప్పుడు 41 రోజుల‌పాటు మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్టు నిర్ధార‌ణ‌కు వచ్చారు పరిశోధకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments