Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్, దేశంలో 1721 మందికి సోకిన కరోనా, 48 మంది మృతి

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (17:31 IST)
భారతదేశంలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ సాయంత్రం వరకూ దేశంలో నమోదైన కేసులు 1721 కాగా చనిపోయినవారు 48 మంది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారు 150 మంది.
 
మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది మృతి.
కేరళలో 241 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతి.
తమిళనాడు లో124 పాజిటివ్ కేసులు,ఒకరు మృతి.
ఢిల్లీలో 121 కేసులు,ఇద్దరు మృతి.
కర్ణాటకలో 101 పాజిటివ్ కేసులు,ముగ్గురు మృతి.
ఉత్తరప్రదేశ్ లో 104 పాజిటివ్ కేసులు.
రాజస్థాన్‌లో  93 కేసులు.
తెలంగాణ 97 కేసులు, 6 మృతి.
 
ఏపీలో 87 కేసులు.
మధ్యప్రదేశ్ 86 కేసులు, నలుగురు మృతి.
గుజరాత్ 82 కేసులు,6 మృతి
జమ్మూకాశ్మీర్ 55 కేసులు, ఇద్దరు మృతి
 
హర్యానాలో 43 కేసులు.
పంజాబ్‌లో 41 కేసులు, నలుగురు మృతి.
పశ్చిమ బెంగాల్ 27కేసులు, నలుగురు మృతి.
బీహార్ 21 కేసులు, ఒకరు మృతి
చండిఘడ్ 15,
లడక్ 13,
అండమాన్ 10,
చత్తీస్ ఘడ్ 9,
ఉత్తరాఖండ్ 7,
గోవా 5,
హిమచల్ ప్రదేశ్ 3,
ఒడిశా 3,
అస్సాం 1,
ఝార్ఖండ్ 1,
మిజోరాం1,
మణిపూర్1,
పుదుచ్చేరి 3 కేసులు నమోదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments