Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (10:00 IST)
భారత్‌లో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,850 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,36,308 కు చేరింది. 274 రోజుల తర్వాత ఇంత తక్కువగా యాక్టివ్‌ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.26 శాతంగా ఉంది.
 
ఇక దేశంలో తాజాగా 555 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,63,245కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12,403 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 3,386,483కు చేరింది. 
 
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,11,40,48,134 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 62.23 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments