Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనావైరస్ కేసులు: ఏపిలో 23,920, తెలంగాణలో 7,430

Webdunia
సోమవారం, 3 మే 2021 (14:19 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో అనూహ్యంగా 23,920 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో 11,42,127 పాజిటివ్ కేసులు తేలాయి. కాగా వీరిలో 9,90,813 మంది డిశ్చార్జ్ కాగా 8,136 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,43,178.
 
మరోవైపు గత 24 గంటల్లో తెలంగాణలో 7,430 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. మొత్తం 24,567 కోవిడ్ సోకిన రోగులు కోలుకోగా, గత 24 గంటల్లో 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
 రాష్ట్రంలో మొత్తం కొరోనావైరస్ కేసులు 4,50,790గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 80,695. రాష్ట్రంలో 3,67,727 రికవరీలు నమోదయ్యాయి. అధికారిక నివేదిక ప్రకారం 2,368 మరణాలు నమోదయ్యాయి.
 
మరోవైపు భారతదేశం గత 24 గంటల్లో 3,92,448 కొత్త కేసులు, 3,07,865 రికవరీలు మరియు 3,689 మరణాలను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం COVID కేసుల సంఖ్య 1,95,57,457.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments