Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గుతున్న కోవిడ్ కేసులు.. పెరుగుతున్న రికవరీలు

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (09:58 IST)
దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 12రోజులుగా భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

భారత్‌లో కొత్తగా 67వేల 208 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 330 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా లక్షా 3వేల 570 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇప్పటి వరకు మొత్తం 2కోట్ల 84లక్షల 91వేల 670 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8లక్షల 26వేల 740 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల 97లక్షల 303కి చేరాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా 26,55,19,251 డోసులు వేసినట్లు వివరించింది. 
 
నెలరోజులకు పైగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. క్రియాశీల కేసుల కొండ కరిగిపోతోంది. మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 67వేల మందికి కరోనా సోకినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments