Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 500 మంది వైద్యులు - హెల్త్ వర్కర్లకు కరోనా?

Webdunia
బుధవారం, 6 మే 2020 (18:27 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో కూడా మరో 2958 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49436కు చేరింది. అలాగే, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 126గా ఉండగా, మొత్తం 1695 మంది ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి చనిపోయినట్టు కరనా వైరస్ వరల్డ్ మీటర్ వెల్లడిస్తోంది. 
 
ఇదిలావుంటే వివిధ దేశాల్లో చిక్కుకున్న 2.50 లక్షల మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వీరు స్వదేశానికి చేరుకున్న తర్వాత పరీక్షలు జరిపితే ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. 
 
మరోవైపు, పలు నివేదికల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 548 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది వైద్యులకు వైరస్ సోకినట్టు వార్తలు నిర్ధారణ అయిన విషయం తెల్సిందే. దీంతో వైద్యులు విధులు నిర్వహించాలంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా, 60 యేళ్లు పైబడిన వైద్యులు కరోనా రోగులకు చికిత్స చేయాలంటే హడలిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం