Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగుబోతులకు తిండిపెట్టకండి.. అవసరమైతే కొట్టండి.. పాల్

Webdunia
బుధవారం, 6 మే 2020 (17:28 IST)
మహమ్మారి కరోనావైరస్‌తో ప్రజలు చనిపోతుంటే లిక్కర్ షాపులకు ఎలా ఇచ్చారని.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై మత ప్రభోదకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. 
 
ఉచిత రేషన్ ఆపివేసి… మద్యం తాగినవాళ్ల చేతులకు చుక్కలు పెట్టాలన్నారు. తాగొచ్చే భర్తలకు ఆడవాళ్లు బుద్ది చెప్పాలని.. తిండి పెటవద్దని, అవసరమైతే కొట్టండి అంటూ పాల్ పిలుపు నిచ్చారు.
 
లిక్కర్ షాపుల దగ్గర పౌరులు భౌతిక దూరం పాటించడం లేదని.. ఈ నిర్ణయం ద్వారా నష్టం తప్ప ఒక్క లాభం అయినా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాలు క్యూ లైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా నిలబడితే కోవిడ్-19 వచ్చే ప్రమాదం ఉందన్నారు.
 
తనకు ఓ ఫ్రెండ్ కాల్ చేసి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడని.. మందు తాగడానికి లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధమని చెప్పారని.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments