Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు తగ్గాయ్.. కానీ 435 మంది మృతి

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (10:44 IST)
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజా కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్‌లో 30,548 కొత్త కేసులు నమోదుకాగా, 435 మరణాలు సంభవించాయి. 
 
దేశంలో మొత్తం ఇప్పటి వరకు 88,45,127 కరోనా కేసులు నమోదు కాగా, 1,30,070 కరోనా మరణాలు సంభవించాయి. 82,49,579 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,65,478 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 43,851 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉంటే.. 1,30,070 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 93.27 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.47 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 5.26 శాతంగా ఉంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments