Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 4,120 మంది మృతి

Webdunia
గురువారం, 13 మే 2021 (13:28 IST)
దేశంలో కరోనా మరణ మృదంగం మోగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కొత్తగా 3,62,727 కరోనా కేసులు నమోదు అయితే నిన్న ఒక్కరోజే 4,120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 3,52,181 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా బారిన పడినవారు 2,37,03,665 కాగా ఇప్పటి వరకు 2,58,317 మంది మరణించారు. దేశంలో 37లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
నిన్న ఒక్కరోజే 18,64,594 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 3.62 లక్షల మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో ఇప్పటివరకు 17.52 కోట్లకుపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments