Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాలో కరోనా ఉధృతి.. 24 గంటల్లో 28,142 కేసులు

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (16:05 IST)
ప్రపంచ దేశాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అమెరికాతో పాటు రష్యాలోనూ కరోనా విజృంభిస్తోంది.  రష్యా కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నామని చెప్పడమే కాకుండా దేశ అధక్షుడు పుతిన్ కూడా వ్యాక్సిన్ ఇంజెక్షన్ చేయించుకున్నాడు. కానీ రష్యాలో కరోనా విజృంభన ఇసుమంత కూడా తగ్గలేదు. ఇటీవల వరుసగా ఒకరోజు కేసులను మరోక రోజు దాటుతూ దేశంలో రికార్డులను సృష్టించింది. 
 
గత 24 గంటల్లో రష్యాలో 28,142 కేసులు నమోదయ్యాయి. వాటితో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కేసుల సంఖ్య 2,488,912కు చేరాయని దేశంలోని ఫెడరల్ సెంటర్ తెలిపింది. గత 24 గంటల్లో రష్యాలోని మొత్తం 85 రాష్ట్రాల్లో 28,142 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
దేశ రాజధాని మాస్కోలో 20.6 శాతం అంటే 5,789 కేసులు నమోయ్యియి. అందులో కొందరికి ఎటువంటి లక్షణాలు ఉండటం లేవని అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో 7,279కరోనా కేసులు నమోదవగా, సెయింట్ పీటర్స్‌బర్గ్ 3,741 కేసులతో మాస్కోను అనుసరిస్తోంది. గత 24 గంటల్లో 456 మరణాలతో ఇప్పటికి దేశంలోని మరణాల సంఖ్య 43,597కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments