Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు ఓరల్ ట్యాబ్లెట్లు - అనుమతించిన అమెరికా

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (11:22 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్టే వేసేందుకు వీలుగా వివిధ రకాలైన మందులను పలు డ్రగ్ కంపెనీలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు కరోనా వ్యాక్సిన్లను తయారు చేశాయి. ఇపుడు తాజాగా మాత్ర కూడా అందుబాటులోకి వచ్చింది. 
 
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో తొలిసారిగా కోవిడ్‌పై పోరాటానికి తొలి మాత్రను అనుమతి ఇ్చచింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఎఫ్‌డీఏ) తాజాగా కోవిడ్ పిల్‌కు ఆమోదముద్రవేసింది. కోవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ తయారు చేసిన టాబ్లెట్లకు అనుమతి లభించింది.  
 
కరోనాపై సాగుతున్న పోరాటంలో భాగంగా, ఇప్పటికే వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన ఫైజర్ కంపెనీ... తమ వ్యాక్సిన్లను అనేక ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అలాగే, చిన్నారులకు కూడా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తుంది. 
 
ఇపుడు పాక్స్‌లోవిడ్ (Paxlovid) పేరుతో కరోనాకు మాత్రలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మాత్రను, తయారీని పూర్తిగా విశ్లేషించిన ఎఫ్.డి.ఏ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments