Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీలో కరోనా విజృంభణ.. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం విజ్ఞప్తి..

Webdunia
సోమవారం, 20 జులై 2020 (13:39 IST)
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నా.. ఏపీలో కరోనాతో రోజురోజుకు పరిస్థితి మరింత భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేపుతోంది. మూడు రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు కంగారు పెట్టిస్తోంది. సామాన్యులతో పాటు.. ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు కూడా కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. 
 
తాజాగా అసెంబ్లీలో పనిచేస్తున్న మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య 17కి చేరుకుంది. అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 
 
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 31,148 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 5,041 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments