Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈటెల గారూ... డౌట్ వస్తదని బులిటినే చేంజ్ చేసేసారు గ్రేట్ సర్, ఎవరు?

ఈటెల గారూ... డౌట్ వస్తదని బులిటినే చేంజ్ చేసేసారు గ్రేట్ సర్, ఎవరు?
, ఆదివారం, 19 జులై 2020 (22:29 IST)
తెలంగాణలో కరోనావైరస్ కారణంగా ఈరోజు మరణించినవారి సంఖ్య ఆరుగురుగా బులిటిన్ విడుదలయ్యింది. ఐతే ఒక్క నిజమాబాద్ జిల్లాలోనే ఆరుగురు చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మాత్రమే ఎలా చనిపోతారూ అంటూ ట్విట్టర్లో ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. 
 
కస్తూరి వినయ్ అనే నెటిజన్.. ''ఈ రోజు నిజామాబాద్ లో ఆరుగురు చనిపోయారని చెప్పి తర్వాత ఇద్దరు మాత్రమే కరోనా తో చనిపోయారని రెండో సారి చెప్పారు ఎందుకంటే మన ప్రభుత్వం తెలంగాణ బులిటెన్ లో ఈ రోజు ఆరు మరణాలు ఇచ్చారు . ఒక్క నిజామాబాద్ లొనే 6గురు ఇస్తే doubt వస్తదని నిజామాబాద్ బులిటెన్ చేంజ్ చేశారు గ్రేట్ సర్.'' అంటూ ట్వీట్ చేశాడు. మరి ఇందులో ఏది నిజమో?
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాయనా లెయ్ రా.. కొడుకు ప్రాణాలు కోవిడ్ తీస్తుంటే ఆ తల్లి పడిన రోదన, గుండె పిండేస్తుంది