Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్: ప్రపంచంలో 6వ స్థానంలో భారత్, చైనాలో డెత్ - 0, భారత్ - 266

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (22:47 IST)
భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. దీనితో ప్రపంచంలోని కరోనా వైరస్ బాధిత దేశాలో జాబితాలో భారత్ 6వ స్థానానికి చేరింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో లాక్ డౌన్ విధించారు. దీనిని అదుపుచేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
 
కానీ కరోనా వైరస్ విస్తరణ మాత్రం ఎంతమాత్రం ఆగడంలేదు. జూన్ నెల నుంచి లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనా వైరస్ కేసులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. జూన్ 5వ తేదీ నాటికి భారతదేశంలో కేసుల సంఖ్య 2,36,657 కాగా ఇందులో 1,14,073 మంది కోలుకున్నారు. 6,642 మంది మరణించారు. 
 
ఇకపోతే కరోనా వైరస్ పుట్టుక కేంద్రమైన చైనాలో ఈరోజు ఒక్క మరణం కూడా సంభవించలేదు. ప్రస్తుతం ఆదేశం 18వ స్థానంలో వున్నది. మన దేశంలో ఈరోజు కరోనా వైరస్ కారణంగా 266 మంది కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments