Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్: ప్రపంచంలో 6వ స్థానంలో భారత్, చైనాలో డెత్ - 0, భారత్ - 266

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (22:47 IST)
భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. దీనితో ప్రపంచంలోని కరోనా వైరస్ బాధిత దేశాలో జాబితాలో భారత్ 6వ స్థానానికి చేరింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో లాక్ డౌన్ విధించారు. దీనిని అదుపుచేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
 
కానీ కరోనా వైరస్ విస్తరణ మాత్రం ఎంతమాత్రం ఆగడంలేదు. జూన్ నెల నుంచి లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనా వైరస్ కేసులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. జూన్ 5వ తేదీ నాటికి భారతదేశంలో కేసుల సంఖ్య 2,36,657 కాగా ఇందులో 1,14,073 మంది కోలుకున్నారు. 6,642 మంది మరణించారు. 
 
ఇకపోతే కరోనా వైరస్ పుట్టుక కేంద్రమైన చైనాలో ఈరోజు ఒక్క మరణం కూడా సంభవించలేదు. ప్రస్తుతం ఆదేశం 18వ స్థానంలో వున్నది. మన దేశంలో ఈరోజు కరోనా వైరస్ కారణంగా 266 మంది కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments