Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలుకు వెళతారా, ఇంట్లోనే ఉంటారా, యువకులకు మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (22:44 IST)
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాల్సి సమయమిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన తరువాత రోడ్లపైకి ఎవరు తిరగకూడదని నిషేదాజ్నలు ఇచ్చాయి. అయినా కొంతమంది మాత్రం పట్టించుకోవడం లేదు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. బాధ్యతగా చాలామంది ఇంటి పట్టునే ఉంటున్నారు. కానీ కొంతమంది యువకులు మాత్రం వాహనాలపై రయ్యుమని తిరుగుతున్నారు. ఖాళీ రోడ్లు ఉన్నాయా కదా అని వారు రెచ్చిపోతున్నారు.
 
యువకులకు ఒకటే చెబుతున్నా..మీరు జాగ్రత్తగా ఉండండి.. రోడ్లపైకి రావద్దండి.. అలా ఎక్కడైనా రోడ్లపై కనిపిస్తే మీకు జైలే గతి. ఎన్నో సెక్షన్లతో మీపై కేసులను పెట్టిస్తాం. మళ్ళీ మీరు బయటకు రాని విధంగా కేసులు ఉంటాయి. ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంటారా..లేకుంటే జైలు ఊచలు లెక్కిస్తారా మీ ఇష్టమంటూ తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments