Webdunia - Bharat's app for daily news and videos

Install App

corona second wave: ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు ఒక్కసారిగా మృతి

Webdunia
సోమవారం, 3 మే 2021 (16:16 IST)
కర్నాటకలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిన 24 మంది రోగులకు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా కర్ణాటకలోని చమరాజనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
ఐతే ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఆసుపత్రిలోని 24 మంది కరోనా రోగులు చనిపోయారు. ఆక్సిజన్ అందకే వారు మరణించారని వారి తరపు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే చమరాజనగర్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎంఆర్ రవి మాట్లాడుతూ, ఆక్సిజన్ లేకపోవడంతో రోగులు మరణించారా లేదా వేరే కారణమా అనేది ఇంకా తేల్చలేదు.
 
"ఆక్సిజన్ లేకపోవడం వల్ల అందరూ చనిపోయారా అని మేము చెప్పలేము," అని చెప్పాడు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. ఈ సంఘటనపై తాను చమరాజనగర్ జిల్లా కమిషనర్‌తో మాట్లాడానని, మంగళవారం సాయంత్రం అత్యవసర కేబినెట్ సమావేశాన్ని కూడా పిలిచానని కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యెడియరప్ప తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments