Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో కోఠి ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ రోగి పరార్

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (15:48 IST)
కరోనా వ్యాధి సోకిన వ్యక్తి హైదరాబాదు కోఠిలోని ఓ ఆస్పత్రి నుంచి ఇంటికి పరారైన సంఘటన కలకలం సృష్టించింది. ఈ సంఘటన బుధవారం కింగ్ కోఠి ఆస్పత్రిలో జరిగింది. కరోనా బాధితుడు కోఠి నుండి తన ఇంటికి బస్సులో ప్రయాణించి పరారైపోవడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు.
 
వైద్య సిబ్బంది కథనం మేరకు, అతడు జూన్ 15న ఆసుపత్రి నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ ప్రయాణ సమయంలో వ్యాధిగ్రస్తుడు ఎవరితోనైనా కాంటాక్ట్ అయ్యాడేమోనని ఆరా తీస్తున్నారు. కాగా అతడు ఇంటికి చేరుకోగానే అతడి సోదరుడు వైద్యులకు సమాచారం అందించాడు. దీనితో వైద్యులు అతడిని హోం క్వారంటైన్లో వుంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments