Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో కోఠి ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ రోగి పరార్

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (15:48 IST)
కరోనా వ్యాధి సోకిన వ్యక్తి హైదరాబాదు కోఠిలోని ఓ ఆస్పత్రి నుంచి ఇంటికి పరారైన సంఘటన కలకలం సృష్టించింది. ఈ సంఘటన బుధవారం కింగ్ కోఠి ఆస్పత్రిలో జరిగింది. కరోనా బాధితుడు కోఠి నుండి తన ఇంటికి బస్సులో ప్రయాణించి పరారైపోవడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు.
 
వైద్య సిబ్బంది కథనం మేరకు, అతడు జూన్ 15న ఆసుపత్రి నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ ప్రయాణ సమయంలో వ్యాధిగ్రస్తుడు ఎవరితోనైనా కాంటాక్ట్ అయ్యాడేమోనని ఆరా తీస్తున్నారు. కాగా అతడు ఇంటికి చేరుకోగానే అతడి సోదరుడు వైద్యులకు సమాచారం అందించాడు. దీనితో వైద్యులు అతడిని హోం క్వారంటైన్లో వుంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments