Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్.. టీచర్లు, విద్యార్థులకు...

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (23:10 IST)
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే తెలంగాణలోనూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపింది.

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఎస్టీ బాలికల పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులకు పాజిటివ్​గా నిర్ధారణ అయింది. 
 
పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినులు, ఇద్దరు ఉపాధ్యాయులు మహమ్మారి బారిన పడ్డారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపాలంటే భయపడుతున్నారు. వీరికి కరోనా ఎలా సోకిందనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments