Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా కొత్త కేసులు- 6,151 మంది, మృతులు- 55 మంది

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (18:12 IST)
రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 శాంపిళ్లను పరీక్షించగా 6,151 మంది కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. కోవిడ్ కారణంగా చిత్తూరులో 12 మంది, ప్రకాశం ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, అనంతపురంలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, వైఎస్సార్ కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మరణించారు.
 
గడిచిన 24 గంటల్లో 7,728 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,30,007 పాజిటివ్ కేసులకు గాను 17,48,009 మంది డిశ్చార్జ్ కాగా 12,167 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 69,831.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments