ఏపీలో భారీగా తగ్గిపోయిన కరోనా కేసులు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (18:00 IST)
రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో 30,515 శాంపిళ్లను పరీక్షించగా 429 మందికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. కాగా కోవిడ్ కారణంగా గుంటూరులో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,50,297 పాజిటివ్ కేసులకు గాను 20,26,336 మంది డిశ్చార్జ్ కాగా 14,208 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,753.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RB Choudhary : సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత, నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం

ఐదు రోజుల్లో రూ. 5 కోట్ల గ్రాస్ దాటిన కలెక్ష‌న్స్ సాధించిన ధ‌నుష్ కర

Pooja Hegde: దళపతి విజయ్ గెలుపు ముందుగానే చెప్పిన పూజా హెగ్డే

NTR: ​విజయ్ గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంతో పోల్చిన నందమూరి రామకృష్ణ

Thalapati Vijay: దళపతి విజయ్‌కీ చిరంజీవి సబంధం గురించి చెప్పిన SA చంద్రశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలంటే ఈ గింజలు తినాలి

వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయి?

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

తర్వాతి కథనం
Show comments