Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా తగ్గిపోయిన కరోనా కేసులు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (18:00 IST)
రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో 30,515 శాంపిళ్లను పరీక్షించగా 429 మందికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. కాగా కోవిడ్ కారణంగా గుంటూరులో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,50,297 పాజిటివ్ కేసులకు గాను 20,26,336 మంది డిశ్చార్జ్ కాగా 14,208 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,753.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments