Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటెల గారూ... డౌట్ వస్తదని బులిటినే చేంజ్ చేసేసారు గ్రేట్ సర్, ఎవరు?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (22:29 IST)
తెలంగాణలో కరోనావైరస్ కారణంగా ఈరోజు మరణించినవారి సంఖ్య ఆరుగురుగా బులిటిన్ విడుదలయ్యింది. ఐతే ఒక్క నిజమాబాద్ జిల్లాలోనే ఆరుగురు చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మాత్రమే ఎలా చనిపోతారూ అంటూ ట్విట్టర్లో ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. 
 
కస్తూరి వినయ్ అనే నెటిజన్.. ''ఈ రోజు నిజామాబాద్ లో ఆరుగురు చనిపోయారని చెప్పి తర్వాత ఇద్దరు మాత్రమే కరోనా తో చనిపోయారని రెండో సారి చెప్పారు ఎందుకంటే మన ప్రభుత్వం తెలంగాణ బులిటెన్ లో ఈ రోజు ఆరు మరణాలు ఇచ్చారు . ఒక్క నిజామాబాద్ లొనే 6గురు ఇస్తే doubt వస్తదని నిజామాబాద్ బులిటెన్ చేంజ్ చేశారు గ్రేట్ సర్.'' అంటూ ట్వీట్ చేశాడు. మరి ఇందులో ఏది నిజమో?
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments