కరోనా టెస్టులు ఎవరు చేయించుకోవాలి?

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (16:21 IST)
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు గజగజ వణికిపోతున్నారు. ఎవ‌రు తుమ్మినా, ద‌గ్గినా భ‌య‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయ. సాధార‌ణ జ‌లుబు చేసినా క‌రోనా సోకిందేమోన‌న్నా భ‌యం ప్ర‌జ‌ల‌ను వెంటాడుతుంది. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రు క‌రోనా టెస్టు చేసుకోవాలనే దానిపై కేంద్ర వైరోగ్య‌శాఖ కొన్ని సూచ‌న‌లు చేసింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. పైగా, ఎవరెవరు ఈ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం. 
 
* గ‌డిచిన 14 రోజుల్లో విదేశాల నుంచి వ‌చ్చిన వారు, విదేశాల్లో ప్ర‌యాణం చేసిన‌వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.
* క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిని క‌లిసిన‌, తిరిగిన వారు కూడా త‌ప్ప‌ని స‌రిగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.
* వైద్య‌రంగంలో ప‌నిచేస్తున్న వారంద‌రూ కూడా టెస్ట్ చేసుకోవాలి.
 
* ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందిన‌,  పొందుతున్న ప్ర‌తి ఒక్క‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందే.
* శ్వాస‌కోస సంబంధ వ్యాధులు, ఇత‌ర తీవ్ర‌మైన వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారంద‌రూ త‌ప్ప‌ని స‌రిగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

Nabha Natesh: మహాశివరాత్రికి మైథలాజికల్ యాక్షన్ డ్రామా నాగబంధం టీజర్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments