చైనా నుంచి ఫిష్ షిప్, సముద్రంలోనే నిలిపేశారు

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (15:32 IST)
చైనా నుంచి ఏమి వస్తున్నా బాబోయ్ అంటున్నారు జనం. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చాలా చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. ఐతే అవి ఎప్పుడు వచ్చాయన్నది చూసుకుని మరీ కొంటున్నారు ప్రజలు. ఇక అసలు విషయానికి వస్తే... చైనా నుంచి తాజాగా ‘ఫార్చ్యూన్‌ హీరో’ అనే చైనా ఫిష్‌ షిప్‌ శుక్రవారం విశాఖ పోర్టుకు వచ్చింది.
 
ఇందులో 22 మంది షిప్‌ సిబ్బందిలో 17 మంది చైనా, ఐదుగురు మియన్మార్‌కు చెందినవారు కావడంతో ఆ షిప్ సమాచారం రాగానే దాన్ని సముద్రంలోనే దూరంగా ఆపేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో వచ్చినవారిలో ఎవరికైనా కోవిడ్‌-19 వైరస్ వున్నదో లేదో చెక్ చేస్తున్నారు.
 
షిప్‌ను సముద్రంలో ఆపివేయడానికి కారణం ఇదేనంటూ పోర్టు అధికారులు చెప్పారు. ఐతే చైనా నుంచి వచ్చిందని తెలియగానే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments