Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిషీల్డ్ టీకా వేయాలని కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి: కుదరదన్న కేంద్రం

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (09:34 IST)
కోవిషీల్డ్‌తో తిరిగి తనకు టీకాలు వేయాలని కేరళ వ్యక్తి ఏకంగా హైకోర్టులో పిటీషన్ వేసాడు. 
కేరళ హైకోర్టులో విచారణ సందర్భంగా, పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులకు మళ్లీ టీకాలు వేయలేమని ప్రభుత్వం చెప్పింది. 
 
కోవిషీల్డ్‌తో తిరిగి టీకా వేయడానికి అనుమతి కోరిన కన్నూర్ వ్యక్తి పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అతను పనిచేసిన సౌదీ అరేబియాలో కోవాక్జిన్ అనే టీకాకి గుర్తింపు లభించలేదని పేర్కొన్నాడు.
 
గిరికుమార్ టెక్కన్ కున్నుంపురత్ (50), కోవాక్జిన్ తన వీసా నిబంధన ప్రకారం, అతను ఆగస్టు 30 లోపు సౌదీ అరేబియాకు తిరిగి రావాలని లేదా అతను ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంటూ పిటిషన్ సమర్పించాడు.
 
అతను జనవరిలో సౌదీ అరేబియాలో కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చాడు. కేంద్రం 45 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు అందించినప్పుడు, అతను తన పాస్‌పోర్ట్ వివరాలను ఉపయోగించి కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం