కోవిషీల్డ్ టీకా వేయాలని కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి: కుదరదన్న కేంద్రం

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (09:34 IST)
కోవిషీల్డ్‌తో తిరిగి తనకు టీకాలు వేయాలని కేరళ వ్యక్తి ఏకంగా హైకోర్టులో పిటీషన్ వేసాడు. 
కేరళ హైకోర్టులో విచారణ సందర్భంగా, పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులకు మళ్లీ టీకాలు వేయలేమని ప్రభుత్వం చెప్పింది. 
 
కోవిషీల్డ్‌తో తిరిగి టీకా వేయడానికి అనుమతి కోరిన కన్నూర్ వ్యక్తి పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అతను పనిచేసిన సౌదీ అరేబియాలో కోవాక్జిన్ అనే టీకాకి గుర్తింపు లభించలేదని పేర్కొన్నాడు.
 
గిరికుమార్ టెక్కన్ కున్నుంపురత్ (50), కోవాక్జిన్ తన వీసా నిబంధన ప్రకారం, అతను ఆగస్టు 30 లోపు సౌదీ అరేబియాకు తిరిగి రావాలని లేదా అతను ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంటూ పిటిషన్ సమర్పించాడు.
 
అతను జనవరిలో సౌదీ అరేబియాలో కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చాడు. కేంద్రం 45 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు అందించినప్పుడు, అతను తన పాస్‌పోర్ట్ వివరాలను ఉపయోగించి కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం