Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలి

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:24 IST)
మంగళగిరి ఎన్నారై వైద్యశాలలో ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు యన్. చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు 9వ తేదీన కరోనా టీకా వేయించుకున్నారు. 
 
ఈ సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉదోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కోవిడ్ టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. 
 
కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా టీకా వేయించుకోవటం తప్పనిసరి అని చెప్పారు. ఎలాంటి భయాందోళనలకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా వేయించుకోవాలని సూచించారు. 
 
టీకా వేయించుకున్న వారిలో రాష్ట్ర అధ్యక్షులు యన్. చంద్రశేఖర్ రెడ్డి భార్య యన్. విజయ చంద్ర, ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, జగదీశ్వరావు, జానకి, అమరావతి కాపిటల్ సిటీ బ్రాంచ్ అధ్యక్షులు సీవీ రమణ, కార్యదర్శి సీహెచ్ నాగభూషణం తదితరులు ఈ టీకాను వేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments