కోవిడ్ పెరుగుదలలో ఏపీ అగ్రస్థానం, ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు జగన్? దేవినేని ఉమ

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసుల పెరుగుదలలో అగ్ర స్థానంలో ఉందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయని, ప్రభుత్వం ఖర్చు చేసామని చెబుతున్న నిధులను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో తెలియడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
నిన్న 10,128 కేసులు, 77మరణాలు కోవిడ్ కేసులు నమోదవడాన్ని చూస్తే, పెరుగుదలలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అదేవిధంగా యాక్టివ్ కేసులలో రెండవ స్థానం, మరణాల విషయంలో అగ్రభాగం.
 
కరోనా కోసం మీరు ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? కోవిడ్‍ను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారో చెప్పండని దేవినేని ఉమ జగన్‌ను నిలదీసారు. ఈ సందర్భంగా పలు పత్రికలలో వచ్చిన వార్తలను ఆయన జత చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments