Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పెరుగుదలలో ఏపీ అగ్రస్థానం, ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు జగన్? దేవినేని ఉమ

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసుల పెరుగుదలలో అగ్ర స్థానంలో ఉందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయని, ప్రభుత్వం ఖర్చు చేసామని చెబుతున్న నిధులను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో తెలియడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
నిన్న 10,128 కేసులు, 77మరణాలు కోవిడ్ కేసులు నమోదవడాన్ని చూస్తే, పెరుగుదలలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అదేవిధంగా యాక్టివ్ కేసులలో రెండవ స్థానం, మరణాల విషయంలో అగ్రభాగం.
 
కరోనా కోసం మీరు ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? కోవిడ్‍ను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారో చెప్పండని దేవినేని ఉమ జగన్‌ను నిలదీసారు. ఈ సందర్భంగా పలు పత్రికలలో వచ్చిన వార్తలను ఆయన జత చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments