Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. 630 కొత్త కేసులు.. నలుగురు మృతి

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (21:26 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ఏపీలో 8.71 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,71,305కి చేరింది. ఇందులో 8,58,115 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 6,166 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి.
 
ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,024కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే చిత్తూరులో 89, అనంతపురంలో 29, తూర్పుగోదావరి జిల్లాలో 64, గుంటూరులో 85, కడపలో 28, కృష్ణాలో 97, కర్నూలులో 05, నెల్లూరులో 32, ప్రకాశంలో 35, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 40, విజయనగరంలో 24, పశ్చిమ గోదావరిలో 90 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

పుష్ప జాతర సీన్ కు మించి కొత్తపల్లిలోఒకప్పుడు చిత్రంలో వుంది : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

సుబోధ్ భావే తో ఆదిత్య ఓం తెరకెక్కించిన సంత్ తుకారాం సిద్ధమైంది

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments