Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. 630 కొత్త కేసులు.. నలుగురు మృతి

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (21:26 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ఏపీలో 8.71 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,71,305కి చేరింది. ఇందులో 8,58,115 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 6,166 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి.
 
ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,024కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే చిత్తూరులో 89, అనంతపురంలో 29, తూర్పుగోదావరి జిల్లాలో 64, గుంటూరులో 85, కడపలో 28, కృష్ణాలో 97, కర్నూలులో 05, నెల్లూరులో 32, ప్రకాశంలో 35, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 40, విజయనగరంలో 24, పశ్చిమ గోదావరిలో 90 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్‌కు ఇటలీలో భారీ విలువ చేసే విల్లా- అద్దెకు ఇచ్చాడు.. రూ.40లక్షల సంపాదన

ఆస్కార్ నటులు - కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు.. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం : బండ్ల గణేశ్ ట్వీట్

Dil Raju: పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు- దిల్ రాజు

Sharanya: ఫిదా భామ శరణ్యకు సన్నగిల్లిన అవకాశాలు.. కానీ ఈ ఏడాది ఛాన్సులే ఛాన్సులు

ప్రేమ, ప్రతీకారం, మోసంతో అడివి శేష్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం
Show comments