ఆనందయ్య మందుకు అనుమతి లేదు: ఆయుష్ శాఖ

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (19:12 IST)
కరోనాను తగ్గించినట్లే ఒమిక్రాన్ వ్యాధిని కూడా తగ్గించగల మందు తన వద్ద వుందని ఆనందయ్య ప్రకటించిన నేపధ్యంలో ఆనందయ్య మందుకు అనుమతి లేదని ఆయుష్ శాఖ తేల్చి చెప్పింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి మందులు రాష్ట్రంలో పంపిణీ చేయడానికి అనుమతించమని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాధి చికిత్సకు అందించే ఏ ఆయుర్వేద మందుకు సంబంధించి ఏ వ్యక్తి తమను సంప్రదించలేదని తెలిపింది.

 
కాగా ఇటీవలే ఆనందయ్య ఓ ప్రకటన చేసారు. ఒమిక్రాన్ పైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, 15 రోజులకు ఒకసారి మందులు వాడితే చాలనీ, ఒమిక్రాన్ ఈ చలికాలంలోనే ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

 
అంతేకాదు వేరే వ్యాధులు రాకుండా మందులు వెంటవెంటనే వాడాలనీ, త్వరలో క్రిష్ణపట్నం, విశాఖలలో మందుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఐతే ఈ మందుకు అనుమతి లేదని తాజాగా ఆయుష్ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments