Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందుకు అనుమతి లేదు: ఆయుష్ శాఖ

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (19:12 IST)
కరోనాను తగ్గించినట్లే ఒమిక్రాన్ వ్యాధిని కూడా తగ్గించగల మందు తన వద్ద వుందని ఆనందయ్య ప్రకటించిన నేపధ్యంలో ఆనందయ్య మందుకు అనుమతి లేదని ఆయుష్ శాఖ తేల్చి చెప్పింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి మందులు రాష్ట్రంలో పంపిణీ చేయడానికి అనుమతించమని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాధి చికిత్సకు అందించే ఏ ఆయుర్వేద మందుకు సంబంధించి ఏ వ్యక్తి తమను సంప్రదించలేదని తెలిపింది.

 
కాగా ఇటీవలే ఆనందయ్య ఓ ప్రకటన చేసారు. ఒమిక్రాన్ పైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, 15 రోజులకు ఒకసారి మందులు వాడితే చాలనీ, ఒమిక్రాన్ ఈ చలికాలంలోనే ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

 
అంతేకాదు వేరే వ్యాధులు రాకుండా మందులు వెంటవెంటనే వాడాలనీ, త్వరలో క్రిష్ణపట్నం, విశాఖలలో మందుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఐతే ఈ మందుకు అనుమతి లేదని తాజాగా ఆయుష్ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments